గ్రామపెద్దను చంపిన నక్సల్స్
ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నక్సల్స్ రెచ్చిపోయారు. రాజ్నంద్ గావ్ జిల్లాలోని ఔంధిలో ఓ గ్రామపెద్దను నక్సలైట్లు ఇవాళ ఉదయం కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఛత్తీస్ గఢ్ లో రాజ్ నంద్ గావ్ జిల్లాతోపాటు బస్తర్ , దంతెవాడ, కాంకెర్, నారా…