ఎకాన‌మీని నిల‌బెట్టాలంటే ఇది త‌ప్ప‌డు
క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ చేయ‌టంతో దేశంలోని ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మూత ప‌డ్డాయి. మ‌నుషులు బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దాంతో ఇప్ప‌టికే వెనుక‌ప‌ట్టులో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర కుంగుబాటుకు లోన‌య్యే ప‌రిస్థితి ఉంద‌నే భ‌యాలు వ్య‌క్త‌మ‌తున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ…
చిన్నారుల బాగుకోసం..
ముంబైకి చెందిన సౌమి కుమార్తె జామ్‌లు తిన్నప్పుడల్లా అనారోగ్య సమస్యలు తలెత్తేవి. అవి తిన్న సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో ఆరా తీసేందుకు వైద్యుణ్ణి సంప్రదించింది. అప్పుడు తెలిసింది ఆ చిన్నారి తినే జామ్‌లో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల పలు వ్యాధులకు గురవుతున్నట్లు తేలింది. తన కుమార్తెలా మరెవరూ బాధపడకూడ…
భిక్షకాదు మా హక్కు
రాష్ట్రంలో పన్నులు వసూలుచేసే బాధ్యత మాత్ర మే కేంద్రానిది..  ఆ పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చేది భిక్ష కాదని.. రాజ్యాంగం రాష్ర్టాలకు కల్పించిన హక్కుఅని పేర్కొన్నారు.  నాడు సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌.. నేడు జీఎస్టీ పేరుతో బీజేపీ వా…
బీజేడీ చీఫ్‌గా నవీన్‌ పట్నాయక్‌ ఎనిమిదోసారి
సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో పట్నాయక్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. గ్రామ పంచాయతీ కమిటీ సభ్యుల నుంచి రాష్ట్రస్థాయి అధ్యక్షుల వరకు బీజేడీ సంస్…
శతాబ్దపు మైత్రి
భారత్‌, అమెరికా మైత్రి 21వ శతాబ్దంలో ‘అతి ముఖ్యమైన భాగస్వామ్యాలలో ఒకటని’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్వైపాక్షిక, రక్షణ, భద్రత సహకారం ఈ వ్యూహాత్మక బంధంలో కీలకమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో విస్తృత స్థాయి చర్చల అన…
గౌడ్‌ హాస్టల్‌ ప్రాంగణంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌
ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా నగరంలోని హిమయత్‌నగర్‌లో గల గౌడ వసతిగృహ ప్రాంగణంలో హాస్టల్‌ కార్యకర్గ సభ్యులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గౌడ్‌ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌, ఉపాధ్యక…